వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల.. గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా ఖరారు

  • ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ
  • అభ్యర్థుల పేర్లను చదివిన ధర్మాన ప్రసాదరావు
  • 32 మంది అభ్యర్థులను పక్కన పెట్టిన జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. 

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా:

YSRCP MLA Candidates
Jagan
YSRCP
AP Assembly Polls
AP Politics

More Telugu News